ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూట్ టెస్ట్ (మ్యాట్)- 2012కు ప్రకటన వెలువడింది. ఈ పరీక్ష ద్వారా 160కి పైగా బిజినెస్ స్కూళ్లలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: ఏదైనా అంశంలో డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత పరీక్ష: కంప్యూటర్ బేస్డ్, పేపర్ బేస్డ్ టెస్ట్ల్లో ఒక పరీక్షను ఎంపిక చేసుకోవాలి
దరఖాస్తులు: ఆన్లైన్ ద్వారా
ఆంధ్రప్రదేశ్లో రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ:
ఏప్రిల్ 14, 2012
రాత పరీక్ష తేదీ: మే 6, 2012
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీ: మే 12, 2012
వెబ్సైట్: www.aimaind.org
No comments:
Post a Comment